హైదరాబాద్ : నేటి తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజు జరిగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ సెట్ C ప్రశ్నపత్రం ఎంపిక చేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఐదు నిమిషాల ముందే హాజరుకావాలని ఎగ్జామ్నేషన్ కు సంబంధించిన వస్తువుల తప్ప సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురావద్దని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఓ ప్రకటనలు తెలిపారు.
