. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందించారు.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీతో పాటు తాజా మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు నాయినేని చంద్రకాంత్ రావు వేం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
