ములుగు జిల్లా ఏటూరునాగారం గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్ 10 మంది విద్యార్థినులకు అస్వస్థత నిన్న రాత్రి భోజనం వికటించడంతో అస్వస్థతకు గురైన ఆరుగురు విద్యార్థినులు ఈ రోజు మరో నలుగురికి విరోచనాలు వాంతులు, విరోచనాలు.. ఆసుపత్రిలో చేరికఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్సవిద్యార్థినుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యుల వెల్లడి
