కూకట్ పల్లి : కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఆంధ్రప్రభ జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రతి శనివారం అన్నదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎండాకాలం సమయంలో ప్రతి ఒక్కరికి మజ్జిగతో సేవలందిస్తూ మరోవైపు ఆరోగ్యపరంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఆరోగ్య సంబంధిత టెస్టులను ఉచితంగా చేపిస్తూ మరోవైపు భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో అన్నదానం జర్నలిస్టులో మరియు రాజకీయ నాయకులు సైతం రాహుల్ సేవలను కొనియాడుతున్నారు.

